14, ఫిబ్రవరి 2012, మంగళవారం

కలికివాయ ఫౌండేషన్ పిబ్రవరి26 వతేదీన మొదటికార్యక్రమము ప్రారంభం


కలికివాయ గ్రామములో 9 సెంటర్లలో  మొదటి సారిగా పిల్లల కథల పుస్తకాలు,డైలీ న్యూస్ పేపర్ ,ఆటలాడేందుకు  అవసరమైన పరికరాలు వుండే విధంగా తొమ్మిది చోట్ల గ్రామం అంతా కవర్ అయ్యేట్లుగా మొదలు పెడతున్నాం.
తరువాత ఈ సెంటర్లలోనే పిల్లలకు పోటీలు పెట్టాలనేది పథకం 
ఇంకా 1.ప్రతి ఇంటిలొ పిల్లల చేత  పుస్తకాలు చదివించడం   
2.మొక్కలు నాటే కార్యక్రమము    
3.మహిళలకు వివిధ ప్రాంతాలలో పోటీలు నిర్వహించడం 
4.ప్రతి నెల మొదటి ఆదివారం సభ్యులంతా వూరిలో కలవడం 
5.తల్లి తండ్రులు లేని పేద పిల్లలను గుర్తించడం 
6.మెడికల్ కేంప్ ఏర్పాటు చెయ్యడం
7.కోలాటం టీం తయారు చెయ్యడం ఇంకా .................  

కలికివాయ ఫౌండేషన్ అడెహాక్ కమిటీఏర్పాటు


కలికివాయ ఫౌండేషన్ తరువాత కార్యక్రమములో భాగంగా ఒక కమిటీ ఏర్పాటు చెయ్యడం జరిగింది.ఈ కమిటీ లో ప్రస్తుతము పనిచెయ్యడానికి ఈ క్రింది వారిని సభ్యులుగా ఎంపిక చెయ్యడం జరిగింది.
ఫి.అంజనేయులు 
జి.సుబ్బారెడ్డి  
బి.శ్రీనివాసరెడ్డి
వి.వెంకటేశ్వర్లు
సీ.హెచ్ సుబ్బారెడ్డి 
మంచికంటి 
ఏ .వెంకటస్వామి
యన్.చెంచురామారావ్ 
వై.రంగయ్య 
సీ.హెచ్ రమణారెడ్డి 
యన్.నరసింహారావ్ 
సీవియల్ అజయ్ కుమార్ 
సీహెచ్.సుధాకర్ రెడ్డి 
జి .స్రీనివాసరెడ్డి 
 తేజ
కోటేశ్వరరావ్ 
ప్రభాకర్ 
యం శశి
 కోటేశ్వర్ రావ్   
రవి   
ఇంకా కొన్ని పేర్లు సలహా సంప్రదింపుల అనంతరము చేర్చుకుఓటూ పోదాము.